Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Sunday, January 11, 2015

Barrister Parvathisham

This is the book , I was longing to read ever since I have completed my schooling way back in 2001.And now I finally found the copy of this wonderful book. I wanted to make sure to read this book before I die. So after waiting for literally 14 years , I was able to get a copy of this book.

This hilarious Telugu Novel written in 1924 by "Mokkapati Narasimhasastri" , a renowed writer in Telugu Language. Though only a small portion of this book was made as  our school syllabus, but while reading this novel, it always ensured that my smile never faded away from my face. This novel arouse a tremendous interest for Telugu novels within me.


This book is all about the humorous adventures of "Parvathisham" a naive and traditional person from backward village in Andhra Pradesh, who sees Barrister course in England as only way to solve all his problems. ( Barristers are someone who specialize in courtroom advocacy, drafting legal pleadings, and giving expert legal opinions.) . The book is all about his struggles to reach England and mingle with English culture while pursuing his course with no background knowledge of English language and their customs as well .

Though , I haven't started reading this book, but I'm quite happy and excited that one task I set out for myself before I die , will be done within a month.

THINGS TO BE DONE BEFORE I DIE
.
.
.
.
. SOMEHOW GET A COPY OF BARRISTER PARVATHISHAM AND READ IT  DONE:)
.
.
.


Dear readers , Do you have any book in your mind that you always wanted to read but couldn't get a copy to read ?? If so , do share your experiences in the comment section below. 

Stay Happy and Keep Smiling
Vamsi :) 



Sunday, October 10, 2010

తెలుగులో ఒక మాట

తెలుగు. నా మాతృ బాష. ఎప్పుడో స్కూల్ లో పరీక్షలు కోసం తెలుగులో రాశాను. ఇది జరిగి సుమరుగా పది సంవత్సరాలు అయింది. మళ్ళీ తెలుగు లో రాయటం ఇదే మొదటిసారి. కొంచం కష్టంగా ఉన్న, నా భావాలు నా భాషలో వ్యక్తపరచాలి అని అనుకున్నాను. అందుకోసం తెలుగు లో రాస్తున్నాను. ఏవన్నా తప్పులు ఉంటే క్షమించగలరు.

ఒక తెలుగువాడినై తెలుగులో రాసి పది సంవత్సరాలు గడిచాయి అంటే నా ధూస్థితికి కారణం ఎవరు?. నేనా లేక నా చుట్టూ ప్రపంచమా?. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు ఏనాడో అన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషలోకంటే ఒక స్పష్టమయిన ఉచ్చారణ గల భాషగా తెలుగుకి పేరుగలదు. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుకి ఈ 21st శతభ్ధంలో గడ్డుకాలం ఎదురుకొంటుంది. ఎవరు, ఎక్కడ చూసినా , చిన్న-పెద్ద తేడా లేకుండా ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ముందుకి పోవాలి అంటే ఇంగ్లీష్ ఎంతో అవసరం. అందుకని మన భాషనే మార్చిపోవటం ఎంతవరకు సమంజసం?
ఇటు వంటి కాలం లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు.
ఏది ఏమయినా తెలుగు లో ఒక విషయం గురించి రాయాలని అనుకున్నాను. రాశాను.

ఇక సెలవు
ఇట్లు మీ
వంశీ



Related Posts Plugin for WordPress, Blogger...